పార్టీ కోసం పనిచేసిన వారికే పట్టం : సీఎం చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పుడూ విస్మరించే ప్రసక్తే లేదు. కుప్పం: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అన్ని స్థానాల్లోనూ గెలవాల్సిందే అని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమే గెలువబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడో రోజు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కుప్పం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన…

Read More

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు..

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ! పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఉదంతం హర్యానాలో కలకలం సృష్టించింది. పెప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ! Hహర్యానా : పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ నవవధువు…

Read More

దక్షిణ కొరియా రాయబారి గౌరంగలాల్ దాస్‌తో లోకేశ్

దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేశ్ భేటీ.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఆదివారం మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆం ప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా…

Read More

అదృష్టం అంటే ఈమెదే..

భారత మహిళకు రూ.65 కోట్ల జాక్‌పాట్! బుదాబిలో ఓ భారత మహిళను అదృష్టం వరించింది. ప్రతి ఏటా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె ఏకంగా రూ.65 కోట్లు గెలుచుకున్నారు. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోరా బిగ్‌టికెట్ డ్రాలో పాల్గొని 25 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరురాలయ్యారు. విజేతగా తన పేరును ప్రకటించిన తర్వాత నమ్మలేకపోయానని కనికా తెలిపారు/ ‘మేం గెలిచామని తెలిసిన తర్వాత మా ఆనందానికి అవధులు…

Read More

ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం

హోటల్ ముందు పటాకులు, బాకాల చప్పుళ్లు.. ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టుకు మెక్సికో టీమ్ అభిమానులు తాజాగా చుక్కలు చూపించారు. వారు బస చేస్తున్న హోటల్ ముందు పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ నానా హంగామా సృష్టించడంతో ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరగనున్న మెక్సికో వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రౌండ్ 16 దశలో భాగంగా…

Read More

కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు

కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు.. బీఆర్ నాయుడు స్పందనిదే.. తిరుపతి: తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోనిదే వారు ఉండలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి ఏటా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే 116 ఏళ్ల భక్తురాలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్వామివారి దర్శనం కోసం ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. శనివారం నాడు తమిళనాడుకు చెందిన నవనీతమ్మ(116) అలిపిరి మెట్ల మార్గాన…

Read More

రైతుల గుండెల్లో గుబులు.. రూ. 12 లక్షల స్వాహా?

రూ. 12 లక్షల స్వాహాకు పన్నాగంఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో అయోమయం చివరకు తమ డబ్బులు కాంగ్రెస్ నేతల ఖాతాల్లో పడ్డాయని తెలవడం తో అగ్రహం వ్యక్తం చేస్తూ ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్ ను నిలదీశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ పరిధిలోని పెద్దరావులపల్లి లో భారీ మోసానికి తెరదీశారు.. సుమారు 500 మంది రైతుల నుంచి లక్ష బస్తాల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. పెద్దరావులపల్లిలో ఓ ఇద్దరు కాంగ్రెస్ నేతలు…

Read More

వంద రోజుల సేవలు

హైదరాబాద్ : ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) వంద రోజుల సేవలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ స్వల్ప వ్యవధిలోనే నగరవ్యాప్తంగా ఆహార కల్తీపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించిన హెచ్-ఫాస్ట్ బృందం మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లో ఆహార భద్రతను బలోపేతం చేయడంలో హెచ్-ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తోందని…

Read More